రామాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము ప్రత్యేక్షం
కరీంనగర్ జిల్లాలోని రామాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. స్థానిక రామాలయంలోని ఉపాలయంలో ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. పరమశివుని మెడలో హారంగా ఉండే నాగరాజు శివుని దర్శనార్ధమై వచ్చి లింగరూపుడైన తన స్వామిని సేవించేందుకే వచ్చాడా అన్నట్టుగా ఆ నాగుపాము శివలింగానికి చుట్టుకొని పడగవిప్పి భక్తులందరికీ దర్శనం ఇచ్చింది. ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుని దర్శించుకుని పూజలు చేశారు.
కరీంనగర్ జిల్లాలోని రామాలయంలో అద్భుత ఘటన చోటుచేసుకుంది. స్థానిక రామాలయంలోని ఉపాలయంలో ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. పరమశివుని మెడలో హారంగా ఉండే నాగరాజు శివుని దర్శనార్ధమై వచ్చి లింగరూపుడైన తన స్వామిని సేవించేందుకే వచ్చాడా అన్నట్టుగా ఆ నాగుపాము శివలింగానికి చుట్టుకొని పడగవిప్పి భక్తులందరికీ దర్శనం ఇచ్చింది. ఈ విచిత్ర సంఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివుని దర్శించుకుని పూజలు చేశారు. హుజురాబాద్ పట్టణంలోని రామయ్య సన్నిధిలో వెలిసిన శివయ్య పానవట్టంపై నాగుపాము దర్శనం భక్తులను మంత్రముగ్దులను చేసింది. గరళ కంఠుని కంఠాభారణంగా ఉండే నాగరాజు హఠాత్తుగా శివలింగాన్ని చుట్టుకుని కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. పురాతనమైన ఈ ఆలయంలో నిత్యం భక్తుల రాకపోకలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మితిమీరిన ఉత్సాహం జైలుకు పంపింది.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
చేతి స్పర్శను కోల్పోయి ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

