నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??
బిహార్లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు.
బిహార్లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిహ్టాలోని హెచ్పీసీఎల్ కంపెనీ వివిధ ప్రాంతాలకు డీజిల్, పెట్రోల్ను గూడ్సు రైలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నాగాజీ వంతెనపైకి రైలు రాగానే స్థానిక యువకులు ట్యాంకర్ల సీల్ తొలగించి పెద్ద పెద్ద బకెట్లతో లక్షల రూపాయల విలువైన చమురును ఎత్తుకెళుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎండలో జామకాయలు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??
హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

