AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్‌ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??

నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్‌ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??

Phani CH
|

Updated on: Dec 14, 2022 | 8:41 PM

Share

బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు.

బిహార్‌లో కొందరు యువకులు ప్రాణాలను పణంగా పెట్టిమరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. కదులుతున్న గూడ్సు రైలు ట్యాంకర్ల నుంచి చమురు చోరీకి పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిహ్‌టాలోని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ వివిధ ప్రాంతాలకు డీజిల్‌, పెట్రోల్‌ను గూడ్సు రైలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. నాగాజీ వంతెనపైకి రైలు రాగానే స్థానిక యువకులు ట్యాంకర్ల సీల్‌ తొలగించి పెద్ద పెద్ద బకెట్‌లతో లక్షల రూపాయల విలువైన చమురును ఎత్తుకెళుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎండలో జామ‌కాయ‌లు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??

హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!

ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??

కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!

వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!

Published on: Dec 14, 2022 08:41 PM