కదులుతున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన భర్త
కదులుతున్న రైల్లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది. భార్య నిలదీయడంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగిని వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కదులుతున్న రైల్లో ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి పరారైన ఘటన కలకలం రేపింది. భార్య నిలదీయడంతో జుట్టు పట్టుకుని ఆమెను కొట్టి, తర్వాత రైలు దూకి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ సీఎం యోగిని వేడుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఫిర్యాదుతో నిందితుడి సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. భోపాల్లోని ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అర్షద్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 12న రాజస్థాన్లోని కోటాకు చెందిన గ్రాడ్యుయేట్ అఫ్సానాను వివాహం చేసుకున్నాడు. మ్యాట్రిమోనియల్ సైట్లో కలుసుకున్న ఈ జంట ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయింది. ఇక పెళ్లయిన తర్వాత భర్త, అత్తమామలు అఫ్సానాను అదనపు కట్నం కోసం వేధించడం మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జూపిటర్ ఉపగ్రహంపై భారీ టవర్.. గుర్తించిన నాసా జునో స్పేస్ క్రాఫ్ట్
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

