చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది. చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడో ఏఆర్ఎస్సై. అయితే బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం విశేషం. అనంతపురానికి చెందిన ఎ.ఆర్ ఎస్సై నజీర్ చీటీల వ్యాపారం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తున్న ఇతగాడు సడన్గా బోర్డు తిప్పేసాడు. చిట్టీల రూపంలో బాధితులనుంచి కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

