చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది. చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడో ఏఆర్ఎస్సై. అయితే బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం విశేషం. అనంతపురానికి చెందిన ఎ.ఆర్ ఎస్సై నజీర్ చీటీల వ్యాపారం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తున్న ఇతగాడు సడన్గా బోర్డు తిప్పేసాడు. చిట్టీల రూపంలో బాధితులనుంచి కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

