చిట్టీల పేరుతో ఖాకీలకే కుచ్చు టోపీ.. లబోదిబోమంటున్న బాధితులు.. వీడియో
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది.
ప్రజలకు భద్రత కల్పించాల్సిన అధికారులే మోసాలకు పాల్పడుతున్నారు.. ఒక్కోసారి వారే మోసపోతున్నారు కూడా. సరిగ్గా ఇలాంటి సంఘటనే అనంతపురంలో జరిగింది. చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడో ఏఆర్ఎస్సై. అయితే బాధితుల్లో పోలీసులు కూడా ఉండటం విశేషం. అనంతపురానికి చెందిన ఎ.ఆర్ ఎస్సై నజీర్ చీటీల వ్యాపారం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తున్న ఇతగాడు సడన్గా బోర్డు తిప్పేసాడు. చిట్టీల రూపంలో బాధితులనుంచి కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. లబోదిబో మంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: విజయనగరంలో హృదయవిదారక ఘటన.. మార్గం మధ్యలోనే..!! వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

