విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ

|

Oct 10, 2022 | 8:44 AM

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై విమానాల్లో నోరూరించే రుచులతో కొత్త వంటకాలు మిమ్మల్ని అలరిస్తాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై విమానాల్లో నోరూరించే రుచులతో కొత్త వంటకాలు మిమ్మల్ని అలరిస్తాయి. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా మార్పులకు తెరలేపింది. అంతేకాదు, తమ దేశీయ విమాన సర్వీసుల్లో సరికొత్త మెనూ తీసుకువచ్చింది. పండుగ సీజన్లో నోరూరించే రుచులతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఎయిర్‌ ఇండియా అందించే ఈ మెనూలో ఏమున్నాయంటే..చికెన్ 65, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు… తదితర ఐటమ్ లు మెనూలో ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ‌హిళ స్టెప్పుల‌కు అనుగుణంగా గేదె డ్యాన్స్.. వీడియో వైర‌ల్

ఆకాశంలో చక్కర్లు కొట్టిన డ్రాగన్‌ !! ఆశ్చర్య పోయిన కోట్లాదిమంది నెటిజన్లు !!

బాగా హైట్‌ ఉన్న ఈ పిల్లి .. గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది

God Father: బాలీవుడ్‌ను బెంబేలెత్తిస్తున్న చిరు గాడ్ ఫాదర్

ఎవడి **ల వాడిది !! తమ్ముడి 2వ పెళ్లిపై అక్క షాకింగ్ కామెంట్

 

Follow us on