Shocking Video: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. ఈత కొడుతూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి.. (వీడియో)
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా..
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు జయేష్ భావ్సర్గా గుర్తించారు. వైరల్ వీడియోలో యువకుడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత క్షణాల్లోనే అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. నీటిలో విలవిలలాడుతూ కనిపించిన ఆ యువకుడిని మరో ఇద్దరు యువకులు అతన్ని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

