Shocking Video: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన.. ఈత కొడుతూ గుండెపోటుతో 19 ఏళ్ల యువకుడు మృతి.. (వీడియో)
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా..
మహారాష్ట్రలోని మాలెగావ్ లో ఈత కొడుతూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు జయేష్ భావ్సర్గా గుర్తించారు. వైరల్ వీడియోలో యువకుడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత క్షణాల్లోనే అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. నీటిలో విలవిలలాడుతూ కనిపించిన ఆ యువకుడిని మరో ఇద్దరు యువకులు అతన్ని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

