Tamil Nadu: చిట్ ఫండ్ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది.
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది. కాంచీపురం, చెన్నై, వేలూరులో 34 ప్రాంతాల్లో ఈ నెల 5న అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో చిట్ ఫండ్ సంస్థ యజమానులు కొద్ది కాలంలోనే 400 కోట్ల రూపాయలు సంపాదించారని గుర్తించారు. అనధికారికంగా చిట్ ఫండ్ సంస్థ నడుపుతూ 400 కోట్లకు పైగా పెట్టుబడులు, చెల్లింపులను క్యాష్ రూపంలో జరిపినట్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్ కారణం ఏంటో తెలుసు.? వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

