Tamil Nadu: చిట్ ఫండ్ సంస్థపై సోదా.. 250 కోట్ల నల్లధనం స్వాధీనం.. వీడియో
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది.
తమిళనాడులో ఓ పట్టు చీరల వ్యాపార సంస్థ అలాగే ఓ చిట్ ఫండ్ సంస్థపై జరిపిన సోదాల్లో 250 కోట్ల రూపాయల నల్లధనాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ గుర్తించింది. కాంచీపురం, చెన్నై, వేలూరులో 34 ప్రాంతాల్లో ఈ నెల 5న అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో చిట్ ఫండ్ సంస్థ యజమానులు కొద్ది కాలంలోనే 400 కోట్ల రూపాయలు సంపాదించారని గుర్తించారు. అనధికారికంగా చిట్ ఫండ్ సంస్థ నడుపుతూ 400 కోట్లకు పైగా పెట్టుబడులు, చెల్లింపులను క్యాష్ రూపంలో జరిపినట్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Devaragattu: దేవరగట్టులో కర్రలు సీజ్ కారణం ఏంటో తెలుసు.? వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

