ఇప్పటికైనా మారండ్రా..! రీల్స్ తీస్తుండగా ఢీకొట్టిన రైలు.. ఎగిరిపడి యువకుడు స్పాట్డెడ్
సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఖతౌలి రైల్వే స్టేషన్ పరిధిలో మరో రీల్స్పిచ్చితో ప్రమాదం జరిగింది. సోషల్ మీడియా రీల్స్ తీస్తున్న 21 ఏళ్ల ప్రిన్స్ అనే యువకుడు గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్పై వీడియో చిత్రీకరిస్తుండగా ఈ ఘోరం జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..యువకులు చాలా రోజులుగా ట్రాక్పై వీడియోలు తీస్తున్నారని తెలిపారు. అయితే పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

