Hyderabad: పైకి చూసి దొంగ కోళ్లు కొట్టేవాడనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్పోతుంది
18 ఏళ్ల యువకుడు.. అలా వెళ్తుండగా .. వాడి చూపులు కొంచెం అనుమానంగా కనిపించాయి. మరి పోలీసులు ఎంక్వైరీ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో.? ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆగపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్ను ఎస్ఓటీ పోలీసులు మంచాల పోలీసులకు అప్పగించారు.
Follow Us
వైరల్ వీడియోలు
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
Latest Videos

