Hyderabad: పైకి చూసి దొంగ కోళ్లు కొట్టేవాడనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్పోతుంది
18 ఏళ్ల యువకుడు.. అలా వెళ్తుండగా .. వాడి చూపులు కొంచెం అనుమానంగా కనిపించాయి. మరి పోలీసులు ఎంక్వైరీ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఏంటో.? ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం. మరి లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆగపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్ను ఎస్ఓటీ పోలీసులు మంచాల పోలీసులకు అప్పగించారు.
వైరల్ వీడియోలు
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

