2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అద్భుతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) యాంకర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, మన జీవితం సులభతరం అవుతోంది. ఇప్పుడు, మారుతీ సుజుకీ మరో అద్భుతాన్ని అందించడానికి సిద్ధమైంది. కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’ రూపొందించే పనిలో పడింది.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, అద్భుతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) యాంకర్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు, మన జీవితం సులభతరం అవుతోంది. ఇప్పుడు, మారుతీ సుజుకీ మరో అద్భుతాన్ని అందించడానికి సిద్ధమైంది. కస్టమర్లకు న్యూ మొబిలిటీ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా మారుతి సుజుకి ఈ ‘ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’ రూపొందించే పనిలో పడింది. డ్రోన్ల కంటే పెద్దవి, హెలికాప్టర్ల కంటే చిన్నవిగా ఉండే ఈ ఎయిర్ కాప్టర్లు 1.4 టన్నుల బరువుతో ఇంటి పైకప్పు మీద కూడా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలవు. ఇందులో పైలట్ తో సహా ముగ్గురు ప్రయాణించే వీలుంటుంది తొలుత జపాన్, అటుపై అమెరికా, భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్’లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

