టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఛాంపియన్లు ఇంటి బాటపడుతుంటే.. చిన్న జట్లు సూపర్ ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.

టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

|

Updated on: Nov 04, 2022 | 8:33 AM

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఛాంపియన్లు ఇంటి బాటపడుతుంటే.. చిన్న జట్లు సూపర్ ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయితే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ భారత్‌- జింబాబ్వే మ్యాచ్‌ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. టీమిండియాను చిత్తుగా ఓడిస్తే ఆమె ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది. ఇదిలావుంటే ఈ పాకిస్తానీ బ్యూటీ గతంలోనూ టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్‌-భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్‌ చేసింది. అంతకుముందు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు

తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!

Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..

అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!

Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..

 

Follow us
Latest Articles