AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్

Phani CH
|

Updated on: Nov 04, 2022 | 8:33 AM

Share

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఛాంపియన్లు ఇంటి బాటపడుతుంటే.. చిన్న జట్లు సూపర్ ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఛాంపియన్లు ఇంటి బాటపడుతుంటే.. చిన్న జట్లు సూపర్ ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. అయితే పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ భారత్‌- జింబాబ్వే మ్యాచ్‌ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే.. టీమిండియాను చిత్తుగా ఓడిస్తే ఆమె ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది. ఇదిలావుంటే ఈ పాకిస్తానీ బ్యూటీ గతంలోనూ టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్‌-భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్‌ చేసింది. అంతకుముందు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు

తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!

Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..

అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!

Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..

 

Published on: Nov 04, 2022 08:33 AM