Watch: అమలాపురంలో కనుమ ముగింపు వేడుకలు.. మిన్నంటిన సంబరాలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ల పందాల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియాలు పందెం రాయుళ్లతో కిక్కిరిసిపోయాయి. కోడిపందాలను చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా జనం తరలివచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల కోళ్ల పందాల కోసం ఏర్పాటు చేసిన మినీ స్టేడియాలు పందెం రాయుళ్లతో కిక్కిరిసిపోయాయి. కోడిపందాలను చూసేందుకు ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా జనం తరలివచ్చారు. మూడు రోజుల జరిగిన కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులుమారాయి. కోడి పందాల్లో గెలిచిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు మొదలుకొని మహీంద్ర థార్ వరకు బహుమతులుగా ఇచ్చారు.
సంక్రాంతి ఉత్సవాల్లో మూడో రోజు బుధవారం కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోపూజలు, వృషభ పూజలు నిర్వహించారు. కాగా అమలాపురంలో సంక్రాంతి ముగింపు వేడుకలు జరగుతున్నాయి.. కనుమ వేడుకలను ఇక్కడ వీడియోలో చూడండి..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

