AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026

Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026

Phani CH
|

Updated on: Apr 08, 2026 | 6:19 PM

Share

రాజమహేంద్రవరంలో మే 30 నుంచి జూన్ 1, 2026 వరకు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ జరగనుంది. గోదావరి తీరం వేదికగా 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం, ఈ అంతర్జాతీయ క్రీడలతో గ్లోబల్ స్టేజ్‌పై మెరవనుంది.

అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026 రాజమహేంద్రవరంలో మే 30 నుంచి జూన్ 1 వరకు మూడు రోజుల పాటు గోదావరి నదిపై ఘనంగా జరగనుంది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేరుగాంచిన ఈ చారిత్రక నగరం, అంతర్జాతీయ స్థాయి క్రీడా వేడుకకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. చైనా ప్రాచీన సంస్కృతి నుంచి ఉద్భవించిన ఈ డ్రాగన్ బోట్ రేసింగ్ పోటీలలో ఏకంగా 25 దేశాల నుండి 1200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ దగ్గర గోదావరి తీరం ఈ పోటీలకు ప్రధాన వేదిక కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం

YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్‌ కారిడార్‌గా MAVIGUN

విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది

మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదాబేగం యత్నం

పూర్తిస్థాయి శాంతి ఒప్పందం దిశగా అమెరికా – ఇరాన్

Follow Us