చంద్రబాబుపై మంత్రి రజని సెటైర్లు.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటూ..(Video)
చంద్రబాబుపై మంత్రి రజని ఫైర్. బాబుది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, జగన్ ముందు నిలవలేకే కొత్త ఎత్తులు. ఆయన్ను బంగాళాఖాతంలో కలిపేందుకు.. ప్రజలు సిద్ధంగా ఉన్నారు: మంత్రి రజని
చంద్రబాబుపై ఫైరయ్యారు మంత్రి విడదల రజని. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలనడం ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అన్నారామె. జగన్ ముందు నిలవలేకే అలా మాట్లాడారన్నారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రజనీ.
వైరల్ వీడియోలు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

