భారత్ జోడో యాత్రలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విసుర్లు(Video)
సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని..
మహారాష్ట్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11వ రోజు కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్పై చేసిన ప్రకటనను పునరుద్ఘాటించారు. సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని.. కావాలంటే ఈ ఉత్తరం మీరు ఇది చదవండి.. అంతేకాదు ఫడ్నవీస్ దీనిని చూడగలరు. మోహన్ భగవత్ కి కూడా తన వద్ద ఉన్న ఉత్తరాన్ని చూపించండి.. సావర్కర్ .. బ్రిటీష్ వారికి సహాయం చేశాడని ఈ ఉత్తరం స్పష్టం చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

