భారత్ జోడో యాత్రలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విసుర్లు(Video)
సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని..
మహారాష్ట్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11వ రోజు కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక్ దామోదర్ సావర్కర్పై చేసిన ప్రకటనను పునరుద్ఘాటించారు. సావర్కర్ బ్రిటీష్ అధికారికి రాసిన లేఖ తన వద్ద ఉందని, దానిని తాను చదివానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్, నేను మీ సేవకునిగా ఉండాలనుకుంటున్నాను అని సావర్కర్ ఆ లేఖలో రాశారని.. కావాలంటే ఈ ఉత్తరం మీరు ఇది చదవండి.. అంతేకాదు ఫడ్నవీస్ దీనిని చూడగలరు. మోహన్ భగవత్ కి కూడా తన వద్ద ఉన్న ఉత్తరాన్ని చూపించండి.. సావర్కర్ .. బ్రిటీష్ వారికి సహాయం చేశాడని ఈ ఉత్తరం స్పష్టం చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

