Watch: జగన్ను మానసికంగా హింసించే కుట్ర – అంబటి రాంబాబు
జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని.. అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. జగన్ను మానసికంగా హింసించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు.
జగన్ గతంలోనూ శ్రీవారి దర్శనం చేసుకున్నారని.. అప్పుడు లేని డిక్లరేషన్ నిబంధన ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ను మానసికంగా హింసించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేశామని తెలిపారు.
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగానూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాయి. తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రకు భంగం కలిగించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

