చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలకు YCP ఎంపీ గోరంట్ల వివరణ.. ఏమన్నారంటే..?
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు.
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశం అన్నారు గోరంట్ల మాధవ్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!
వరంగల్లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!
అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!
అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి తిరుమలలో వీఐపీ దర్శనం
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
తారురోడ్డును చీల్చుకుంటూ ఎగిసిన గంగమ్మ..

