చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలకు YCP ఎంపీ గోరంట్ల వివరణ.. ఏమన్నారంటే..?
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు.
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశం అన్నారు గోరంట్ల మాధవ్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు వీడియోలో చూద్దాం.
Follow Us
వైరల్ వీడియోలు
ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!
తెలంగాణలో 45 డిగ్రీలుదాటిన ఉష్ణోగ్రతలు
పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి
జాతరలో తేనెటీగల బీభత్సం
రావిచెట్టుకు మామిడికాయలు.. ఆశ్చర్యంగా చూస్తున్న జనం!
గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
చరిత్ర సృష్టించిన దివ్యాంగ విద్యార్ధులు..ఎవరెస్ట్ శిఖరానికి చేరి

