చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలకు YCP ఎంపీ గోరంట్ల వివరణ.. ఏమన్నారంటే..?
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు.
చంద్రబాబు నాయుడిపై తన వ్యాఖ్యలను తెలుగు దేశం పార్ట (టీడీపీ) దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2024లో మళ్లీ జగన్ సీఎం అవుతారని, రాజకీయంగా చంద్రబాబు సమాధి అవుతారనే తాను చెప్పానన్నారు. ఉచ్ఛరణ దోషంతో తాను మాట్లాడింది టీడీపీ వారికి తప్పుగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు రాజకీయంగా సమాధి అవుతారన్నదే తన ఉద్దేశం అన్నారు గోరంట్ల మాధవ్. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇంతకీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న, ఇవాళ ఏం మాట్లాడారో ఇప్పుడు వీడియోలో చూద్దాం.
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

