రైతులకు సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ వీడియో
తెలంగాణలో యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతాంగానికి తక్కువగా వస్తున్న యూరియాను సమర్థవంతంగా పంపిణీ చేసేందుకే యాప్ను ప్రవేశపెట్టామని, ఇది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. సమాన పంపిణీకి యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల సరఫరాకు సంబంధించి కీలక అంశాలపై రాష్ట్ర ఐటీ, పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. యూరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు సహా మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా కాకపోవడం, తక్కువగా అందుబాటులో ఉండడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్తో ఉద్యోగం పోయింది..
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. 4,400 మంది సాధారణ ఉద్యోగులు!
వణికిస్తున్న ప్రాణాంతక ఈగ.. పశువుల మాంసాన్నే తింటూ విస్తరణ
అమెరికా నుంచి భారత్ కు అందుకే వచ్చా!

