రైతులకు సరిపడా యూరియా సప్లై కోసమే యాప్ వీడియో
తెలంగాణలో యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతాంగానికి తక్కువగా వస్తున్న యూరియాను సమర్థవంతంగా పంపిణీ చేసేందుకే యాప్ను ప్రవేశపెట్టామని, ఇది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదని ఆయన తెలిపారు. సమాన పంపిణీకి యాప్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల సరఫరాకు సంబంధించి కీలక అంశాలపై రాష్ట్ర ఐటీ, పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. యూరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతులు సహా మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా కాకపోవడం, తక్కువగా అందుబాటులో ఉండడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

