Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు.. ప్రత్యర్థులపై నేతల విమర్శల వర్షం
Telangana Polls 2023: తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారంలో 8 మంది కీలక నేతలు చేసిన కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..
మంగళవారం (నవంబరు 28) సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30 పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైరల్ వీడియోలు
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్ ఆలోచన
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు..

