Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు.. ప్రత్యర్థులపై నేతల విమర్శల వర్షం
Telangana Polls 2023: తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారంలో 8 మంది కీలక నేతలు చేసిన కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..
మంగళవారం (నవంబరు 28) సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30 పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

