Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచార హోరు.. ప్రత్యర్థులపై నేతల విమర్శల వర్షం
Telangana Polls 2023: తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
తెలంగాణలో ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం కేసీఆర్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా నేతలంతా ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించారు. రైతు బంధు నిధుల అంశంపై కూడా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల ప్రచారంలో 8 మంది కీలక నేతలు చేసిన కామెంట్స్ ఈ వీడియోలో చూడండి..
మంగళవారం (నవంబరు 28) సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబరు 30 పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులు!
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
వామ్మో.. ఎటు చూసినా పాములే.. భయంతో వణకిపోతున్నారు!
చదువుకోవాలని ఉంది.. కాస్త బస్సు ఆపించండి సార్..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!

