iSmart News Video: మంటల మధ్యలో నిలపడి నిరసన చేసిన టీడీపీ నాయకులు వైరల్ అవుతున్న వీడియో..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో, కాస్తంత సాహసోపేతమైన పద్ధతిలో నిరసన చేపట్టారు.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2021 | 7:36 AM

Follow us