Watch Video: తెలంగాణ సీఎం KCR చిత్రపటానికి పారిశుధ్య కార్మికుల పాలాభిషేకం
మే డే కానుకకు పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000 లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సోమవారంనాడు సంతకం చేశారు. దీని పట్ల పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఅర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
వైరల్ వీడియోలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

