Watch Video: తెలంగాణ సీఎం KCR చిత్రపటానికి పారిశుధ్య కార్మికుల పాలాభిషేకం
మే డే కానుకకు పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000 లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సోమవారంనాడు సంతకం చేశారు. దీని పట్ల పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఅర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
Follow Us
వైరల్ వీడియోలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

