Watch Video: తెలంగాణ సీఎం KCR చిత్రపటానికి పారిశుధ్య కార్మికుల పాలాభిషేకం
మే డే కానుకకు పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000 లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సోమవారంనాడు సంతకం చేశారు. దీని పట్ల పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఅర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
వైరల్ వీడియోలు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

