Watch Video: తెలంగాణ సీఎం KCR చిత్రపటానికి పారిశుధ్య కార్మికుల పాలాభిషేకం
మే డే కానుకకు పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000 లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
మే డే కానుకగా పారిశుధ్య కార్మికులకు నెల జీతాన్ని తెలంగాణ సర్కారు రూ. 1000లు పెంచడం తెలిసిందే. కొత్త సచివాలయంలో ఆ మేరకు కీలక ఆదేశాలపై సీఎం కేసీఆర్ సోమవారంనాడు సంతకం చేశారు. దీని పట్ల పారిశుధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఅర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
Follow Us
వైరల్ వీడియోలు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

