PM Modi Speech: రాజ్యసభలో మోదీ ప్రసంగం
పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.

