PM Modi Speech: రాజ్యసభలో మోదీ ప్రసంగం
పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధంపై లోక్సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందన్నారు మోదీ. భారత్కు ఈ యుద్ధం ఎన్నో సవాళ్లను తీసుకొచ్చిందన్నారు . ప్రపంచానికి ఆర్ధికమాంద్యం ప్రమాదం పొంచి ఉందని , దీని ప్రభావం భారత్పై పడకుండా చూస్తామని అన్నారు. ఇదే విషయం రాజ్య సభలో మాట్లాడుతున్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!

