Pawan Kalyan: 8 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీతో కలిశా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇంతకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 35 నిమిషాల పాటు మీటింగ్ సాగింది.
విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. ఇంతకముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటి అయ్యారు. వీరిద్దరి మధ్య సుమారు 35 నిమిషాల పాటు మీటింగ్ సాగింది. రాజకీయంగా పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్నది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇలా ఉంటే.. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్వాగతం పలికారు.
Published on: Nov 11, 2022 09:42 PM
వైరల్ వీడియోలు
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

