News Watch: అవినాష్ చుట్టూ కొనసాగుతున్న హైడ్రామా..? ఏం జరగనుంది..

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన సీబీఐ విచారణకు హాజరుకాకపోవడంతో.. అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది.

News Watch: అవినాష్ చుట్టూ కొనసాగుతున్న హైడ్రామా..? ఏం జరగనుంది..

|

Updated on: May 23, 2023 | 8:47 AM

Follow us