News Watch LIVE: కవితకు మళ్లీ నోటీసులు ఉచ్చు బిగిస్తున్నారా..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్కు వెళ్లిన ఆమె..
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. విచారణ ముగిసిన అనంతరం నేరుగా ప్రగతి భవన్కు వెళ్లిన ఆమె విచారణ జరిగిన తీరును కేసీఆర్కు వివరించారు. అనంతరం నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. అయితే సీబీఐ విచారణ కానీ, కేసీఆర్తో సమావేశానికి సంబంధించి కానీ ఆమె మీడియాతో ఏం మాట్లాడలేదు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించింది సీబీఐ. 160 సీఆర్పీసీ కింద వివరణ తీసుకున్నామని.. అవసరమైతే కవితకు మళ్లీ నోటీసులిచ్చి విచారిస్తామని సీబీఐ ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

