AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లొల్లి పెట్టడం.. సంచులు నింపుకోవడం తప్ప ప్రజల గురించి పట్టింపే లేదు వీడియో

లొల్లి పెట్టడం.. సంచులు నింపుకోవడం తప్ప ప్రజల గురించి పట్టింపే లేదు వీడియో

Samatha J
|

Updated on: Nov 03, 2025 | 6:03 PM

Share

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, అంతర్గత కలహాలు, వ్యక్తిగత లబ్ధిపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నిలిచిపోని పథకాలను ప్రస్తావిస్తూ, చందానగర్‌లో అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మార్పు వెనుక భూ కబ్జా ఆరోపణలను వెల్లడించారు.

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, నాయకులు అంతర్గత కలహాలు, వ్యక్తిగత లబ్ధిపైనే దృష్టి పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరోనా వంటి కష్టకాలంలోనూ కేసీఆర్ కిట్, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు వంటి ఏ పథకమూ ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

తలుపు తీసి ఇంట్లోకి వెళ్లిన వ్యక్తి..గదిలో సీన్‌ చూసి షాక్‌ వీడియో

మరో మూడు రోజులు భారీ వర్షాలు వీడియో

రూ.11 కోట్ల జాక్‌పాట్‌ కొట్టాడు..కానీ వీడియో