KA Paul-YS Jagan: సీఎం వైఎస్ జగన్ కు ప్రశ్నలు సంధించిన కేఏ పాల్.. వచ్చేస్తున్నా.. అప్పులన్నీ తెలుస్తా అంటూ.. (వీడియో)

Updated on: Nov 05, 2021 | 10:44 AM

ఆంధ్రప్రదేశ్‎లో పరిస్థితిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఏపీలో జరిగింది చాలని.. తాను వచ్చేస్తున్నానని.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంతా కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు దోపిడీకే సరిపోయాయని..

Loading...
Unable to load recommendations.
Follow Us