Telangana: పేదల రాజ్యం రావాలంటే బీజేపీ గెలవాలి: బండి సంజయ్
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు. తనపై గంగుల కమలాకర్ చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

