Telangana: పేదల రాజ్యం రావాలంటే బీజేపీ గెలవాలి: బండి సంజయ్
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు. తనపై గంగుల కమలాకర్ చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..

