Telangana: పేదల రాజ్యం రావాలంటే బీజేపీ గెలవాలి: బండి సంజయ్
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు.
తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే బీజేపీని గెలిపించాలని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు రమ్మంటే మంత్రి గంగుల కమలాకర్ ఏనాడు ముందుకు రాలేదని తెలిపారు. కరీంనగర్కు 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చానని కరీంనగర్ ప్రచారంలో బండి సంజయ్ వెల్లడించారు. తనపై గంగుల కమలాకర్ చేస్తున్న ఆరోపణలకు రుజువులు చూపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
Latest Videos
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

