AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు

అందరూ అదే చేస్తే.. బాబుకు షాకిచ్చిన గోదావరి బుడ్డోడు

Phani CH
|

Updated on: Oct 31, 2025 | 10:00 AM

Share

గోదావరి ప్రాంతానికి చెందిన ఒక బాలల ప్రశ్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆశ్చర్యపరిచింది. "అందరూ చదువుకుంటే వ్యవసాయం ఏమైపోద్ది సార్ మరి?" అని ఆ పిల్లాడు అడిగాడు. అంతేకాకుండా, స్థానిక డ్రైనేజీ సమస్యను కూడా ప్రస్తావించాడు. ఈ వైరల్ వీడియో వ్యవసాయ రంగం, విద్యా రంగం మధ్య సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది.

గోదావరి ప్రాంతానికి చెందిన ఒక చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్న రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పిల్లాడు నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, “అందరూ చదువుకుంటే వెళ్తే వ్యవసాయం ఏమైపోద్ది సార్ మరి?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యపోయారు. సంఘటన కేవలం ఒక చిన్నారి అమాయక ప్రశ్నగా కాకుండా, ఆధునిక సమాజంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను, యువత విద్యపై మాత్రమే దృష్టి సారించడం వల్ల గ్రామీణ ప్రాంతాలపై పడే ప్రభావాలను ప్రతిబింబిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెన్నా నది ఉగ్రరూపం.. నదిలోకి కొట్టుకొచ్చిన బోట్లు

మొంథా ఎఫెక్ట్‌.. పాఠశాలలకు సెలవు

బంగారం ధర భారీగా తగ్గింది..తులం ఎంతంటే ??

జలదిగ్బంధంలో వరంగల్.. చెరువులుగా మారిన కాలనీలు

చేపల కోసం వల వేసిన జాలరి.. ఆ వలలో చిక్కింది చూసి షాక్‌