Revanth Reddy: కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దానికి కారణం కమ్యూనిస్టులే
ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవాళ్లంతా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునేవాళ్లంతా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగించే ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకుంటుననాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దానికి కారణం కమ్యూనిస్టులే అంటూ వ్యాఖ్యానించారు.
వైరల్ వీడియోలు
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

