Telangana: హామీల విషయంలో మాట మార్చారు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఘాటు విమర్శలు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు షరతులతో కొందరికి కొన్ని మాత్రమే ఇస్తామంటోందని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే అందరికీ అన్నీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు షరతులతో కొందరికి కొన్ని మాత్రమే ఇస్తామంటోందని అన్నారు. ఇచ్చిన హామీలను ఇలా ఎగ్గొడితే ప్రజలు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ లేకుండా చేయడం రేవంత్ రెడ్డి తరం కాదని చెప్పారు. కాంగ్రెస్లో ఎవరి దుకాణం వారిదే అని కామెంట్ చేశారు. ఆరు తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ నేతలు వారిని వాళ్లే తన్నుకు చస్తారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో సీన్ రివర్స్ కావాలని.. భువనగిరిలో గెలిచి సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Follow Us
వైరల్ వీడియోలు
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
వంట గ్యాస్ కష్టాలు.. బెలూన్లలో స్టోరేజీ
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి

