Watch Video: రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు మొదలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టుందన్నారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు మొదలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టుందన్నారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని.. అందుకే చేరికలపై దృష్టి పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 29, 2024 04:47 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

