Big Bews Big Debate: ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి.. టీడీపీ వెర్సస్ వైసీపీ

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లోకి ప్రవేశించిన కార్యకర్తలు సామగ్రి ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Big Bews Big Debate: ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి.. టీడీపీ వెర్సస్ వైసీపీ

|

Updated on: Oct 19, 2021 | 7:35 PM



Follow us