Big News Big Debate: సెమీ ఫైనల్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడ్ ఆఫ్ ది ఏపీని తెలియజేస్తాయా ??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాలకు జరిగిన మండలి ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అటు సీమలో.. ఇటు ఉత్తరాంధ్రలోనూ పొలింగ్ బూత్ల వద్ద పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది. రాజకీయపార్టీలు పోటాపోటీ నినాదాలతో ఆయా సెంటర్లలో హీట్ మొదలైంది.
Published on: Mar 13, 2023 07:06 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా కల్పన రికార్డు

