Big News Big Debate: సెమీ ఫైనల్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మూడ్ ఆఫ్ ది ఏపీని తెలియజేస్తాయా ??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 పట్టభద్రులు, రెండు టీచర్ నియోజకవర్గాలకు జరిగిన మండలి ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అటు సీమలో.. ఇటు ఉత్తరాంధ్రలోనూ పొలింగ్ బూత్ల వద్ద పోలీసులు లాఠీలకు చెప్పాల్సి వచ్చింది. రాజకీయపార్టీలు పోటాపోటీ నినాదాలతో ఆయా సెంటర్లలో హీట్ మొదలైంది.
Latest Videos
Latest News