PM Modi LIVE || ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో ఇవాళ నగదు జమకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాల్ని జమచేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.2వేల చొప్పున రూ.18,000 కోట్లను డిపాజిట్ చేయనున్నారు.
Latest Videos
Latest News