PM Modi Live: ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన.. ప్రత్యక్ష ప్రసారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మోదీకి గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రధాని మోదీ పర్యటన ఇలా..
ప్రధాని మోదీ ఉదయం 11:15కి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12:05 వరకు ఆలయంలోనే ఉంటారు. దాదాపు 50 నిమిషాలపాటు మల్లన్నస్వామి సన్నిధిలో గడుపుతారు. ఆ తర్వాత శ్రీశివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 12:15 నుంచి 12:35వరకు అక్కడే ఉంటారు. అనంతరం 12:45కి భ్రమరాంబ గెస్ట్హౌస్కు చేరుకుని.. మధ్యాహ్నం 1:15 వరకు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 1:20కి శ్రీశైలం నుంచి బయల్దేరి 2:20కి కర్నూలు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30కి కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. సభా ప్రాంగణం నుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తిరిగి, సాయంత్రం 4:45కి కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

