శివరాత్రి వేళ ఆంజనేయుని జాతర.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..
తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులు, మేళ తాళాలు, డబ్బు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు వైభవంగా జాతరను జరిపారు. జాతరలు అధికంగా గ్రామ దేవతలకు చేస్తుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం ప్రతి ఏటా కన్నులపండువగా నిర్వహిస్తారు. శివరాత్రి నేపథ్యంలో ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది.
తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులు, మేళ తాళాలు, డబ్బు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు వైభవంగా జాతరను జరిపారు. జాతరలు అధికంగా గ్రామ దేవతలకు చేస్తుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం ప్రతి ఏటా కన్నులపండువగా నిర్వహిస్తారు. శివరాత్రి నేపథ్యంలో ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయ 74వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ జాతరలో బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యుత్ అలంకరణతో కడియపులంక గ్రామం అంతటా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతేగాక ఈ ఏడాది ఆంజనేయ స్వామి ఆలయమంతా వివిధ రకాల పండ్లు, పుష్పలతో అద్భుతంగా ముస్తాబు చేసారు. అలాగే కడియపులంక శివాలయం విద్యుత్ అలంకరణతో కనువిందు చేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

