Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు
ఒకటో రెండో కాదు మొత్తం మూడు రైళ్ళు... కన్నుమూసి తెరిచేలోగా జరిగిన ఘోరం. ఇదే ఘోర ప్రమాదానికి గురైన 12864 బెంగళూరు హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రైల్వే అధికారులు.
బాలాసోర్ రైలు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండవచ్చన్నారు. కేంద్రం , ఒడిశా ప్రభుత్వం దీనిపై లోతైన దర్యాప్తు చేయాలన్నారు. యాంటీ కొలిజన్ డివైజ్ లేకపోవడం తోనే ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేశారు మమత.
Published on: Jun 03, 2023 03:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

