Srikakulam: శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో మత్స్యఘోష.. ఆందోళన వ్యక్తం చేస్తున్నా మత్స్యకారులు..(వీడియో)
సముద్ర గర్భంలో ఏం జరిగిందో ఏమో.. భారీ సంఖ్యలో మృతిచెందిన చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి. కిలోమీటర్ల కొద్దీ ఎటుచూసినా చనిపోయిన చేపలే దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన.
సముద్ర గర్భంలో ఏం జరిగిందో ఏమో.. భారీ సంఖ్యలో మృతిచెందిన చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి. కిలోమీటర్ల కొద్దీ ఎటుచూసినా చనిపోయిన చేపలే దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మందస తీరమంతా మత్స్యఘోష కనిపించింది. మృత్యువాతపడ్డ లక్షల సంఖ్యలో వనగారు చేపలు తీరానికి కొట్టుకోచ్చాయి. అత్యంత ఖరీదైన చేపలు ఇలా చచ్చిపడిపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడటం
మరిన్ని చదవండి ఇక్కడ : Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..
AP Govt on theatres: ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్కు అనుమతి..(వీడియో)
Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

