Srikakulam: శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో మత్స్యఘోష.. ఆందోళన వ్యక్తం చేస్తున్నా మత్స్యకారులు..(వీడియో)
సముద్ర గర్భంలో ఏం జరిగిందో ఏమో.. భారీ సంఖ్యలో మృతిచెందిన చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి. కిలోమీటర్ల కొద్దీ ఎటుచూసినా చనిపోయిన చేపలే దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన.
సముద్ర గర్భంలో ఏం జరిగిందో ఏమో.. భారీ సంఖ్యలో మృతిచెందిన చేపలు తీరానికి కొట్టుకొచ్చాయి. కిలోమీటర్ల కొద్దీ ఎటుచూసినా చనిపోయిన చేపలే దర్శనమిచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మందస తీరమంతా మత్స్యఘోష కనిపించింది. మృత్యువాతపడ్డ లక్షల సంఖ్యలో వనగారు చేపలు తీరానికి కొట్టుకోచ్చాయి. అత్యంత ఖరీదైన చేపలు ఇలా చచ్చిపడిపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేపలు మృత్యువాత పడటం
మరిన్ని చదవండి ఇక్కడ : Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..
AP Govt on theatres: ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్కు అనుమతి..(వీడియో)
Atm Dhagdham: ఏటీఎంలో మంటలు..బూడిదైన నోట్ల కట్టలు..! ఎవరు చేసారో సీసీ కెమెరాలో రికార్డు..(వీడియో)
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

