Kishan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

