Kishan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
Latest Videos

