Kishan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Follow Us
వైరల్ వీడియోలు
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

