Kishan Reddy: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
గజ్వేల్లో ఓడిపోతాననే భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గజ్వేల్, కామారెడ్డి- రెండు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. యువత, పేదలు, బీసీలు, దళితులు బీజేపీ వైపే ఉన్నారని కిషన్రెడ్డి అన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని కిషన్రెడ్డి ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

