ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్.. వీడియో
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. పూణే, ముంబై నగరాల మధ్య లాంఛనంగా ప్రారంభం అయింది.
దేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ బస్ ఆపరేటర్, ఎంఈఐఎల్ గ్రూపు కంపెనీ, ఈవీ ట్రాన్స్ దేశంలో తొలిసారి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. పూణే, ముంబై నగరాల మధ్య లాంఛనంగా ప్రారంభం అయింది. ఎంతో సౌకర్యవంతంగా ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణాలు చేయాలన్న ప్రయాణికుల కల నెరవేరబోతుంది. ఈ సేవలు దసరా నుంచి ప్రతి రోజు రెండు నగరాల మధ్య నడపనున్నట్లు తెలిపింది ఈవీ ట్రాన్స్. కొత్తగా ప్రారంభించిన పూరీ బస్సు సేవలను వివరించారు ఈవీ ట్రాన్స్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ రైజాడ.
మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: శంకర్ సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్.. వీడియో
జుట్టుతో వ్యానును లాగిన మహిళ.. పెట్రోధరల ఎఫెక్ట్ అంటూ నెటిజన్ల కామెంట్స్.. వీడియో
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

