ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
ఏపీలో ఎండలకు బ్రేక్ పడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉక్కపోత నుంచి జనం రిలీఫ్ పొందుతున్నారు. అయితే పిడుగుల అలెర్ట్ జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఆదివారం మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఏపీలో ఎండలకు బ్రేక్ పడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉక్కపోత నుంచి జనం రిలీఫ్ పొందుతున్నారు. అయితే పిడుగుల అలెర్ట్ జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఆదివారం మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు,గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా పలు ఫోన్లకు హెచ్చరిక మెసేజీలు వచ్చాయి. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని అందులో సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కిప్పింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే స్టార్ట్ చేస్తారు
ఇజ్రాయెల్ పై అమెరికా ఆంక్షలు ?? మండిపడ్డ నెతన్యాహు !!
రిక్షా తొక్కాడు.. కోటీశ్వరుడయ్యాడు.. ఎలా అంటే ??
సాయంత్రంవేళ వీధిలో చేరి చర్చించుకుంటున్న వ్యక్తులు.. క్షణాల్లో సజీవ సమాధి
నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??