నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??
మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్సర్లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త.
మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్సర్లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామానికి చెందిన సుఖ్దేవ్, పింకీ భార్యభర్తలు. పింకీ ఆరు నెలల గర్భిణీ. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో శుక్రవారం మరోమారు గొడవపడ్డారు. అదికాస్తా తీవ్రస్థాయికి చేరుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

