నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??
మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్సర్లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త.
మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్సర్లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామానికి చెందిన సుఖ్దేవ్, పింకీ భార్యభర్తలు. పింకీ ఆరు నెలల గర్భిణీ. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో శుక్రవారం మరోమారు గొడవపడ్డారు. అదికాస్తా తీవ్రస్థాయికి చేరుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్
ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

