AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??

నిండు గర్భిణీకి నిప్పు అంటించిన భర్త.. ఏం జరిగిందంటే ??

Phani CH
|

Updated on: Apr 22, 2024 | 12:20 PM

Share

మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్‌సర్‌లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త.

మనుషులో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే.. అవుననే అనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లి, భార్య, పిల్లలు అని కూడా చూడటం లేదు. చర్చలతో పరిష్కరించుకునే చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకూ వెళ్లిపోతున్నారు. నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పంజాబ్ అమృత్‌సర్‌లో నిండు గర్భిణిని నిర్దాక్షిణ్యంగా నిప్పంటించి ప్రాణాలు తీసేసాడు ఓ కసాయి భర్త. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్, పింకీ భార్యభర్తలు. పింకీ ఆరు నెలల గర్భిణీ. ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో శుక్రవారం మరోమారు గొడవపడ్డారు. అదికాస్తా తీవ్రస్థాయికి చేరుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tiffin Bomb: తమిళనాడు లో పేలిన టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌

ఆవు పాలలో బర్డ్ ఫ్లూ వైరస్.. ఆరు రాష్ట్రాల్లో హెచ్5ఎన్1 వైరస్

పెద్దలను ఒప్పించి ఘనంగా.. శ్రీకృష్ణుడి విగ్రహంతో పెళ్లి

Health Insurance: ఇక ఏ వయసు వారైనా ఆరోగ్య బీమా తీసుకోవచ్చు