కొత్త ట్రెండ్ వైపు టాలీవుడ్ చూపు.. వరుసగా రానున్న భారీ చిత్రాలు
బాలీవుడ్లో విజయం సాధించిన పీరియడ్ వార్ డ్రామా ట్రెండ్ను టాలీవుడ్ ఇప్పుడు అనుసరిస్తోంది. విజయ్ దేవరకొండ, ప్రభాస్, నిఖిల్, అడివి శేష్ వంటి అగ్రతారలు దేశభక్తి, చారిత్రక నేపథ్యమున్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రణబలి, ఫౌజీ, స్వయంభూ, ది ఇండియా హౌస్ వంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఒక ట్రెండ్ విజయవంతమైనప్పుడు దాన్ని అనుసరించడం సాధారణం. బాలీవుడ్లో దేశభక్తి, పీరియడ్ వార్ డ్రామా చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఇదే బాటలో నడవడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఏడాది వరకు ఇలాంటి ట్రెండింగ్ చిత్రాలు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగులో పీరియడ్ వార్ డ్రామాలు అరుదుగా వస్తుంటాయి. అయితే, హిందీలో దురంతర్, బోర్డర్ 2 వంటి స్పై యాక్షన్ డ్రామాలు దేశభక్తి నేపథ్యంతో తరచుగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ మొదలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్ఫ్లూయెన్సర్
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్లోనే అంతా..
సైలెంట్ కిల్లర్స్గా ఇయర్ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

