గొప్ప మనసు చాటుకున్న అందాల నటి..!
హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకున్నారు. వేసవి కాలం కావడంతో ఎండలకు అల్లాడిపోతున్న ముంబయి మురికివాడల్లోని పేదలకు ఫ్యాన్లు, కూలర్లు ఉచితంగా అందజేశారు. హేమకుంట్ అనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన భర్త మథియాస్ బోతో కలిసి ఆమె పేదల ఇళ్లకు వెళ్లి మరీ వాటిని పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటడంతో తక్కువ ఆదాయం, మురికివాడ ప్రాంతాలలో నివసించే కుటుంబాలకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో తాప్సీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
శీతలీకరణ ఉపకరణాలు అందజేసి అక్కడి నివాసితులకు ఎండ తాపం నుంచి ఉపశమనం కల్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తాప్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా తాప్సీ … మనం ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలికగా తీసుకుంటాం. కానీ, ఈ భరించలేని వేడిలో ఉన్న వారికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగం కావడం తనను చాలా కదిలించిందని, ఇది ఇవ్వడం మాత్రమే కాదు..ప్రజలతో నిలబడటం, వారి బాధను అర్థం చేసుకోవడం… మనకు తోచిన సాయం చేసి దానిని తగ్గించడ అని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.. మీ ఫన్ పొదలయ్యేది అప్పటి నుండే
విద్యార్ధుల కోసం ప్రిన్సిపాల్ చేసిన ఈ పనికి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు
వీగన్ డైట్ చేస్తున్నారా.. ఇది మీకోసమే..!
భర్త అన్నాక గొడవపడనా ?? అంత మాత్రానికే విడాకులా ?? ప్లేటు ఫిరాయించిన అమర్ భార్య!
ఇది మామూలు పూల చొక్కా కాదు.. రేట్ తెలిస్తే.. గుండె జారుతుంది
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

