కునుకు తీసిన ఉపాసన.. కాళ్లు నొక్కిన మెగా హీరో

|

Mar 04, 2024 | 4:43 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ లపెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అప్పుడే ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. జామ్‌నగర్‌లో ఆల్‌రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, పాప్‌ సింగర్‌ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ రాధిక మర్చంట్‌ లపెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అప్పుడే ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. జామ్‌నగర్‌లో ఆల్‌రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, పాప్‌ సింగర్‌ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బాలీవుడ్‌ తారలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌ చేరుకున్నారు. ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాల కోసం టాలీవుడ్‌ నుంచి రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్‌నగర్‌కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్‌ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా క్షణాల్లో అది వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

100 కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నా.. సొంత సినిమాలలో నష్టపోయినట్లు సినీ నటి

బ్లాక్‌ ఔట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి.. జోరుగా అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుక

అమెరికాలో మిత్రుడి హత్య.. కేంద్రం సాయం అర్థించిన భారతీయ నటి

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఐదు రోజులే పనిదినాలు

కాకుల మాస్టర్ ఉద్యోగంలో తాజాగా నియమితులైన మాజీ సైనికుడు

Follow us on