ముంబైలోని మహాలక్ష్మి ఆలయాన్ని చెర్రీ దంపతులు ప్రత్యేక పూజలు
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ జంట ఆలయాన్ని సందర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు ఆర్నెళ్లు కంప్లీట్ అవ్వడంతో.. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు.. వారికి ఆశీర్వచనాలు అందించారు. ఈ సయయంలో కూడా పాప ఫేస్ కనిపించకుండా వారు జాగ్రత్తపడ్డారు. ఈ సంవత్సరం జూన్ 20 న చెర్రీ – ఉపాసన దంపతులకు ఉపాసన జన్మించింది. రామ్ చరణ్, ఉపాసనల నిశ్చితార్థం డిసెంబర్ 11, 2011 న హైదరాబాద్లో జరిగింది. జూన్ 14, 2012న వివాహ బంధంతో వారు ఒక్కటయ్యారు.
RRR వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..

