AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: మ‌ణిర‌త్నం దర్శకత్వంలో సాయిపల్లవి.. భారీ అంచనాలతో ప్రాజెక్ట్

Sai Pallavi: మ‌ణిర‌త్నం దర్శకత్వంలో సాయిపల్లవి.. భారీ అంచనాలతో ప్రాజెక్ట్

Phani CH
|

Updated on: Dec 11, 2025 | 4:31 PM

Share

మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 2024లో షూటింగ్ ప్రారంభమై, 2027 దీపావళికి విడుదల కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ కలయికపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రతిభ ఉన్నవారు ఒక చోట కలిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం అలాంటి ఒక అద్భుతమైన కలయికకు సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా భాగం కానున్నారు. నవాబ్ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించనున్నారు. సాయిపల్లవి తన సహజ నటనతో, ఎటువంటి హద్దులు మీరకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ బిగ్‌ షాక్

ఆ నాణేలు చెల్లుబాటు అవుతాయా ?? RBI క్లారిటీ

షాకిస్తున్న కొత్త ఆదాయ పన్ను రూల్స్‌ !! ఇక వీరికి దబిడి దిబిడే

12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే.. అబ్బా సాయి రామ్

ఫ్రీ గ్యాస్ కనెక్షన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి !!