శ్రీరామనవమి సందర్భంగా.. మహేష్ కూతురు సితార అందర్నీ మెస్మరైజ్ చేసింది. మొట్ట మొదటిసారి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. పట్టు పరికిణీలో ఎంతో అందంగా తన నాట్య కళలను అందర్నీ పరిచయం చేసింది. ఇక ఈ వీడియోను మహేష్ కాస్త ఎమోషనల్ అయ్యారు. “సితారా మొట్ట మొదటి కూచిపూటి నృత్యాన్ని ప్రదర్శించింది. శ్రీరామనవమి రోజున తాను నృత్యం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ శ్లోకం శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. నా సీతూ పాప అంకితాభావానికి.. మీలోని కళ ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరు నన్ను మరింత గర్వించేలా చేసారు. నా చిన్నారి సితార పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉండాలి. ఈ అందమైన నృత్య ప్రదర్శన చేసేందుకు ఆమెకు గురువులుగా ఉన్న అరుణ బిక్షు , మహతి బిక్షులకు ధన్యవాదాలు.
Also Watch:
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్కు విలన్గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!