Dhanush: మరో వివాదంలో ధనుష్.. ఆ సినిమా పై కేసు
ధనుష్ నటించిన బాలీవుడ్ చిత్రం తేరే ఇష్క్ మే లీగల్ చిక్కుల్లో పడింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ, తమ అనుమతి లేకుండా రాంఝానా సీక్వెల్గా ప్రచారం చేశారని ఆరోపిస్తూ చిత్ర యూనిట్పై కేసు పెట్టింది. ఈ ప్రచారం వల్లే సినిమా భారీ వసూళ్లు సాధించిందని పేర్కొంటూ ₹84 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది.
ధనుష్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ తేరే ఇష్క్ మే ఘన విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు అది చిత్ర యూనిట్ను లీగల్ ట్రబుల్స్లో పడేసింది. ఈ సినిమా విడుదలకు ముందు చేసిన కొన్ని ప్రచార కామెంట్లు ప్రస్తుతం పెద్ద వివాదంగా మారాయి. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో వచ్చిన రాంఝానా సినిమాతో తమిళ స్టార్ ధనుష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో వచ్చిన షమితాబ్ సినిమా కూడా మంచి స్పందన పొందింది. ఈ క్రేజ్ను ఉపయోగించుకుంటూ, గతేడాది తేరే ఇష్క్ మే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా
Allari Naresh: హీరో నరేష్ ఇంట తీవ్ర విషాదం
హృదయవిదారకం.. ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు.. ఏం జరిగిందంటే.. ?
వెండి బంగారం ధరలపై గ్రీన్ల్యాండ్ ఎఫెక్ట్.. తులం బంగారం లక్షన్నర
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

